బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బీ-రిపోర్ట్ ను శనివారం బెంగలూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో దర్యాప్తునకు కొనసాగించడం సహా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3huDiOp
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశం
Related Posts:
ఉత్తమ్పై రేవంత్ ఫైర్: హుజూర్నగర్పై కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలుటీపిసిసి లో అసంతృప్త జ్వాలలు ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అనే భేదం లేకుండా కొన్ని సందర్బాల్లో రచ్చ చేసుకుంటూ ఉంటారు… Read More
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్: కేంద్రం నిర్ణయంతో 11లక్షలమందికి లబ్దిన్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి ప్రధాని నరేంద… Read More
కొడుకు లైంగికదాడి.. వీడియో తీసిన తల్లి... ఆ తర్వాత బెదిరించి....రాయ్పూర్/ బలోడా బజార్ : అవును ఇది కలికాలమే. సమాజంలో మంచి, మర్యాద లేదు, గౌరవం అన్న మాటే లేదు. సంబంధ, బంధవ్యాలు కూడా విలువలేకుండా పోతోంది. ఏదో సినిమాలో… Read More
300 ఖాతాలు తొలగిస్తే... 3000 సృష్టిస్తాం: జన సైనికుల హెచ్చరిక, పవన్ స్పందన ఏమిటంటే!సోషల్ మీడియాలో జనసేన ట్విట్టర్ అకౌంట్ల తొలగింపు అంశం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వందలకు పైగా అకౌంట్లను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం త… Read More
తన కూతురు మృతే చివరిది కావాలి: స్టాలిన్తో శుభశ్రీ తల్లిదండ్రులుతమిళనాడు: సెప్టెంబర్ 12న క్రితం చెన్నైరోడ్డుపై ఓ రాజకీయపార్టీకి సంబంధించిన బ్యానర్ గాలికి తెగి అటుగా ద్విచక్రవాహనంలో వస్తున్న మహిళా టెక్కీపై పడటంతో ఆమ… Read More
0 comments:
Post a Comment