బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బీ-రిపోర్ట్ ను శనివారం బెంగలూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో దర్యాప్తునకు కొనసాగించడం సహా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3huDiOp
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశం
Related Posts:
శ్రీ వికారి నామ 2019 - 20 సంవత్సర వార్షిక గోచార గ్రహ రాశిఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండివర్గ రాజకీయాలు..వారసత్వంగా వస్తున్న రాజకీయ అగాధాల తో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలు ప్రతీ సారి ఉత్కం ఠను రేపుతాయి. ఈ నియోజకవర్గంలో తొల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కావలి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావలి ది ప్రత్యేక స్థానం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడి రాజకీయ సమీ కరణాల్లో మార్పు వచ్చింది. … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీశైలం నియోజకవర్గం గురించి తెలుసుకోండిగతంలో ఆత్మకూరు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్… Read More
జేడీఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎంబెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపిం… Read More
0 comments:
Post a Comment