Monday, January 21, 2019

వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్‌బై, జగన్‌పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. విజయవాడ సెంట్రల్ సీటు పైన హామీ రాకపోవడంతో ఆయన రాజీనామా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MlXuSz

Related Posts:

0 comments:

Post a Comment