అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. టీడీపీ, వైసీపీల నుంచి దాదాపు సగానికి పైగా అభ్యర్థులు ఖరారు అయినట్లే. ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇంచార్జులు ఉన్నారు. కొన్ని స్థానాలు మినహా టీడీపీ, వైసీపీలకు ఇబ్బంది లేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sFR1Zq
50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి: ఆ స్థానాన్ని వారికి వదిలేసే ఛాన్స్
Related Posts:
26/11 ముంబై పేలుళ్ల కేసు- కీలక నిందితుడు రాణా అప్పగింతపై అమెరికా గుడ్న్యూస్2008లో ముంబైలో జరిగిన తీవ్రవాద దాడిలో 166 మంది బలయ్యారు. ఇందులో అమెరికన్లతో పాటు పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి కారకుల్లో ఒకడైన కీలక నిందిత… Read More
భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 56,211 కొత్త కేసులు, 271 మరణాలుభారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. నిన్న 70 వేలకు చేరువగా నమోదైన కరోనా కేసులు ఈరోజు దాదాపు 14 వేలకు తగ్గినట్లుగా తె… Read More
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ చెయ్యనున్న ఎయిమ్స్ వైద్య బృందంభారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ కు నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బైపాస్ సర్జర… Read More
కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 463 కేసులు... నలుగురు మృతితెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో న… Read More
అలర్ట్: ఏప్రిల్లో బ్యాంకులకు 15 సెలవులు: లిస్ట్ ఇదే: పని చేసేది నెలలో సగం రోజులేముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మరోసారి సెలవులు ముంచుకొచ్చాయి. వరుస సెలవులు వచ్చి పడ్డాయి. ఈ నెలలో ఇప్పటికే వరుస సెలవుల్లో మునిగి తేలిన బ్యాంకులు.. వచ… Read More
0 comments:
Post a Comment