అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తాము కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేవలం ప్రచారానికే పరిమితం అయిన నాయకుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TO4fPt
టీఆర్ఎస్-జగన్పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశా: తలసాని, కేసీఆర్ ఫ్రంట్లో ఏపీ నుంచి ఎవరంటే?
Related Posts:
జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలి.: విశాఖ, కర్నూలు తర్వాతి అమరావతిలే: లోకేష్ నిప్పులుఅమరావతి: రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్… Read More
రాయలసీమ కేంద్రంగా భారీ స్కెచ్.. జగన్ను ఇరుకునపెట్టేలా పావులు కదుపుతోన్న మాజీలు.. వినకుంటే విపరీతమే.రాజధాని మార్పు విషయంలో సీఎం జగన్ ను ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలకుతోడు మాజీ నేతలు కూడా రంగంలోకి దిగారు. 'సేవ్ అమరావతి' ఉద్యమంలో స్పీడ… Read More
వేరే దారిలో వెళ్లండి: అంబులెన్స్ ఇట్నుంచి వెళ్లడం కుదరదు: బెంగాల్ బీజేపీ చీఫ్, టీఎంసీ టాక్టిక్స్..కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియాలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ, సభ జరుగుతోంది. ఆ ర్యాలీలో బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొని… Read More
తుళ్లూరులో హైటెన్షన్: బస్సుయాత్రకు పోలీసుల బ్రేక్, మహిళా రైతుల అరెస్ట్, మొబెల్స్ లాక్కొని..అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్త… Read More
చంద్రగ్రహణం, ఏం చేయాలి, ఏం చేయొద్దు, గ్రహణ సమయంలో తినొచ్చా.. గర్భవతులు ఏం చేయాలి..?మరో రెండురోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. గ్రహణం అంటేనే భారతీయులు కాస్త భయపడుతుంటారు. గ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఎలా ఉండాలనే అని ఆందోళన చెందుతుంటారు.… Read More
0 comments:
Post a Comment