అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తాము కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేవలం ప్రచారానికే పరిమితం అయిన నాయకుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TO4fPt
టీఆర్ఎస్-జగన్పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశా: తలసాని, కేసీఆర్ ఫ్రంట్లో ఏపీ నుంచి ఎవరంటే?
Related Posts:
నీతి లేని నేతలకు నోటాతో బుద్ది చెప్పండి..! ఖమ్మంలో ఓ వృద్ధుడి వినూత్న ప్రచారం..!!ఖమ్మం/హైదరాబాద్: ఓ పెద్దాయన ఎన్నికల సందర్బంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అంతే అనుకున్న వెంటనే రంగంలోకి ద… Read More
తెలివి తెల్లారినట్టే ఉంది..! బికినీలో పెళ్లి.. బురదలో ముద్దులా..? ఛీ..ఇదో వెకిలి వెరైటీ..!!ఫ్లోరిడా/హైదరాబాద్ : అమెరికాలో ఓ జంట తెలివి తెల్లారినట్టే ఉంది. నాగరిక కత వింత పోకడ పోతోంది. సంస్క్రుతి, సాంప్రదాయాలు వెర్రితలలు వేసి వెక్కిరిస… Read More
మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్కు ముప్పు పెరిగిందన్న నాసామిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాది… Read More
అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద మృతిఅగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరైన వరప్రసాద రావు… Read More
నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు చర్చానీయాంశంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు బరిలో నిలవడం దేశవ్యాప్త దృష్టిన… Read More
0 comments:
Post a Comment