Wednesday, January 8, 2020

తుళ్లూరులో హైటెన్షన్: బస్సుయాత్రకు పోలీసుల బ్రేక్, మహిళా రైతుల అరెస్ట్, మొబెల్స్ లాక్కొని..

అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్తవానికి జేఏసీ ఆర్టీఏ పర్మిషన్ తీసుకొని బస్సుయాత్ర చేపడుతోంది. కానీ తమ అనుమతి కూడా తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెళతారో రూట్‌మ్యాప్‌ కూడా ఇవ్వమని పోలీసులు అడగడంతో.. బస్సుయాత్ర ఆగిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Cton0

0 comments:

Post a Comment