అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేయనుంది. షర్మిల ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Da4oal
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందం
Related Posts:
ఈ నెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ ఎన్నికల తర్వాత అధికారంలోకి రెండో సారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధ… Read More
మోదీ బీజేపి పాలిత రాష్ట్రాలకే ప్రధాన మంత్రా..?తెలంగాణ నిధుల అంశంలో వివక్ష ఎందుకన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అమలు చేస్తున్న పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు అభినందించండం హర్శించదగ్గ అంశం ఐనప్పటికి కేంద్ర సహ… Read More
ప్రజారాజ్యం అందుకే విఫలం :బలమైన చిరంజీవిని బలహీనుడిగా మార్చేసారు : పవన్ ఆవేదన..!ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ లక్ష్యం..చిరంజీవి కష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి నష్టం చేసారు వంటి అంశాల పై జనసేన అధినేత పవన్ క… Read More
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజు… Read More
విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టుబ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిం… Read More
0 comments:
Post a Comment