Wednesday, January 8, 2020

జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలి.: విశాఖ, కర్నూలు తర్వాతి అమరావతిలే: లోకేష్ నిప్పులు

అమరావతి: రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణాయపాలెంలో అమరావతి నిరసనల్లో గుండెపోటుతో మృతి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం పార్థీవ దేహానికి లోకేష్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nn4JeT

0 comments:

Post a Comment