అమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత్య తన మనసును కలచి వేసిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TqDuu
మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేన
Related Posts:
కుప్పకూలిన కరోనా క్వారంటైన్ భవనం: 10 మంది మృతిబీజింగ్: చైనాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, కరోనా అనుమానితుల్ని… Read More
ఉత్తరాంధ్ర పర్యటన నుండి వ్యూహ రచన వరకూ అన్నీ మనోహరేనా..? అనే వాళ్లకు పవన్ సమాధానం ఇదే.. !!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు గమ్మత్తుగా సాగుతుంటాయి. సొంత పార్టీ మీద ఉండని శ్రద్ద ఇతర పార్టీల మీద చూపిస్తుంటారు నేతలు. సొంత పార్టీలో… Read More
కరోనా ఎఫెక్ట్ : కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు.. వాటి ధరలు 16 రెట్లు పెంపు..కరోనా వైరస్ ఎఫెక్ట్తో మాస్కులు,హ్యాండ్ వాష్ శానిటైజర్స్కు డిమాండ్ పెరిగింది. జనం వీటి కొనుగోలుకు ఎగబడుతుండటంతో ఇదే అదనుగా కొన్ని సంస్థలు దోపిడీకి తె… Read More
వైసీపీకి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. విశాఖ కేంద్రంగా జనసేన స్కెచ్.. బీజేపీపైనా సంచలన వ్యాఖ్యలు..కొంతకాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాన్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వస్తూనే.. అధికార … Read More
ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్పై తమ జీవితగాథలను పంచుకున్న మహిళలున్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గత సోమవారం చెప్పినట్లుగానే మహిళా దినోత్సవం సందర్భంగా తాను ట్విటర్తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సైన్ ఆఫ్ అయ… Read More
0 comments:
Post a Comment