Monday, October 28, 2019

మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేన

అమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత్య తన మనసును కలచి వేసిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TqDuu

Related Posts:

0 comments:

Post a Comment