గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపిన లేఖలో పదవులు.పార్టీతో పాటుగా రాజకీయాలకు దూరమవుతున్నాట్లుగా పేర్కొన్నాు. అసలు..ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో సంప్రదింపుల కోసం పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oLr0u
Tuesday, October 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment