అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు, అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ దాదాపు ముప్పై మందికి పైగా బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BYyHPH
సిగ్గుందా, ఫినిష్ అవుతారు: చంద్రబాబు హెచ్చరిక, షాకిచ్చిన బీజేపీ మహిళా కార్యకర్త
Related Posts:
ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్కు వ్యాక్సిన్ రావడం మరి… Read More
జగన్కు భారీ ఊరట నిచ్చిన బాబాయ్- డిక్లరేషన్కు మంగళం- టీడీపీ, బీజేపీ విమర్శలకు చెక్..ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాల్లో భద్రతపై చర్చ మొదలైంది. దీనిపై విపక్షాల రగడతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన రెండు రోజుల్లోనే విజయవాడ కనక… Read More
విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యేఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖ… Read More
ఓ శ్రావణి కథ: ఏ-3 నుంచి ఏ-1గా దేవరాజ్.. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు నో.. తర్వాతే..సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. దేవరాజ్, సాయికృష్ణల వేధింపుల వల్లే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. క… Read More
జర్నలిస్ట్ రాజీవ్ శర్మ అరెస్ట్: ఓఎస్ఏ కింద అదుపులోకి.. రెండు వీడియోలు అప్లోడ్..జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యుహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు, రచయిత శర్మను ఈ నెల 14వ తేదీన అదుపులోకి తీసుకున… Read More
0 comments:
Post a Comment