హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మించిపోయి సమాచారం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమని నమ్మితే బోర్లాబొక్క పడుతున్న సందర్భాలున్నాయి. అదే సమయంలో ఫేక్ అనుకుంటే అవే నిజమవుతున్నాయి. దీంతో రైటేదో, రాంగేదో తెలియని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HA1iAU
అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?
Related Posts:
సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. PhD విద్యార్థిని బాత్రూమ్లో అనుమానస్పద మృతి..!హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఖరగ్పూర్ ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల దీప… Read More
మనసున్న మారాజు ఈ కలెక్టర్: హాస్టల్ పిల్లలకు చెప్పులు కొనిచ్చిన సత్యనారాయణప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తారనే విమర్శలు బాగా ఉన్నాయి. ఏదో ఆఫీసుకు వచ్చామా, పని చూసుకున్నామా ఇంటికెళ్లామా అన్నట్లుగా ఉంటారనే విమర్శ ఉంది. వ… Read More
చావులో కూడ ప్రకృతి ప్రేమికురాలే..... ముఖ్యమంత్రి అయినా అంత్యక్రియలకు రూ.500 లే ఖర్చు...!మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత… Read More
జగన్కు రాజధాని ముళ్లకంప..అవినీతి ముద్ర వారిదే:భూముల ధరలు పడిపోయాయి: చంద్రబాబు ఫైర్..!ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పు బట్టారు. సభలో అమరావతి కి ప్రపంచ బ్యాంకు రుణం నిలుపుదల మీద చర… Read More
జగన్ హామీ విస్మరణ..నిరసన: రోడ్డెక్కిన మహిళా కార్మికుల అరెస్టు: ఉద్యమం దిశగా అడుగులు..!ముఖ్యమంత్రి జగన్ తాను మాట ఇస్తే తప్పనని చెబుతారు. కానీ, తమకు ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఆందోళన కు దిగారు మధ్నాహ్న భోజన కార్మికులు. మధ్యహ… Read More
0 comments:
Post a Comment