Monday, August 17, 2020

అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసి గుర్తు పడుతుందని కళ్లు పీకేసి సిగరెట్లతో కాల్చి హత్య, కిరాతకులు!

లక్నో/గోరఖ్ పూర్: అమ్మాయిని కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం చేసిన శాడిస్టులు ఆమె శరీరంపై సిగరేట్లతో కాల్చి చిత్రహింసలు చేశారు. చివరికి అమ్మాయి తమను గుర్తు పడుతుందనే భయంతో హత్య చేసిన కామాంధులు మృతదేహాన్ని విసిరేసి కేసు నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారని పోలీసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3184cVr

0 comments:

Post a Comment