తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kS3fID
గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..
Related Posts:
మెజార్టీ ఉంటే గవర్నర్ను కలవండి, పార్టీలకు అమిత్ షా పిలుపు, రాష్ట్రపతి పాలన విధించిన మరునాడే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవ… Read More
ములాయంసింగ్ యాదవ్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరికసమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో ఆయనను కుటుంబసభ్యులు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్… Read More
కీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలున్యూఢిల్లీ: రపేల్ ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్స్ నుంచి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన డీల్ మేర… Read More
వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!ఇసుక వ్యవహారం పైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి జలక్ ఇవ్వాలని భావించిన టీడీపీకి..అధికార వైసీపీ రివర్స్ షాక్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు దీక్ష స… Read More
2005లో యూపీఏ... 2019లో ఎన్డీఏ... ఒకే తరహా.... మళ్లీ మహలో ఎన్నికలేనా....మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనతో సుస్థిర ప్రభుత్వం వైపు అడుగులు వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం అందుకు అను… Read More
0 comments:
Post a Comment