తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kS3fID
గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..
Related Posts:
గద్వాల ఆస్పత్రిలో గ్యాస్ లీక్!: భయంతో రోగుల పరుగులు, ఒకరు మృతిహైదరాబాద్: జోగులాంబ-గద్వాల జిల్లా ఆస్పత్రిలో గ్యాస్ లీకేజీ వార్తలు రావడంతో ఆస్పత్రిలోని రోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి పర… Read More
మామునూరు ఎయిర్ పోర్ట్ కు త్వరలోనే మహర్దశ : మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలుచారిత్రక మామునూరు ఎయిర్ పోర్టుకు త్వరలో మహర్ధశ పట్టనుందని , పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ… Read More
కన్నుమూసిన ట్రబుల్ షూటర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరున్యూఢిల్లీ: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన దేశ రాజధాని కంటోన్మెంటలో గల సైనిక ఆసుపత్రిలో చికిత్స … Read More
నమ్మివెళితే.. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారం, హత్య, చివరకు అతడు కూడాయాదాద్రిభువనగిరి: జిల్లాలోని మోటకొండూరు, వలిగొండ మండలాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తను ప్రేమించిన యువకుడే అనుమానంతో యువతిపై అత్యాచారం చేశాడు. అ… Read More
చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలుతొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన … Read More
0 comments:
Post a Comment