తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kS3fID
గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..
Related Posts:
రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపిస్తున్నారు. బీజేపీలో… Read More
మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రిపాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మా… Read More
బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్దిగోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా… Read More
అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీన్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి … Read More
ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళతన సెల్ఫోన్ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్ఫోన్ బయటపడింది...… Read More
0 comments:
Post a Comment