హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు కొడంగల్ లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడం మినహా ఆయన పెద్దగా ప్రజా జీవితంలోకి రావడం లేదు. పంచాయితీ ఎన్నికల సంరర్బంగా సర్పంచ్ విషయంలొ మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQQXFm
పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!
Related Posts:
మురుగునీటిలో కరోనా జన్యువులు: భారత శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల అభినందనలున్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన… Read More
తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత… Read More
వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు… Read More
23 వారాల గర్భవతి కావడంతో.. జామియా విద్యార్థి సఫూరకు షరతులతో కూడిన బెయిల్, ఢిల్లీని వీడి..ఢిల్లీ జామియా వర్సిటీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి జైలులో ఉన్న జామియా వర్సిటీ విద్యార్థి నేత సఫూర జర్గార్కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూ… Read More
కమలం పేరెత్తాలంటే వణుకు - కలలోనూ కమ్మనైన కలవరింతలు - సాయిరెడ్డి ట్వీట్లకు బుద్ధా కౌంటర్లు...హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో భేటీ కావడం ఏపీలో వైసీపీ, టీడ… Read More
0 comments:
Post a Comment