Friday, December 6, 2019

నిర్భయ కేసులో కేంద్రం కీలక నిర్ణయం... నిందితునికి క్షమాబిక్షను రద్దు చేస్తూ... రాష్ట్రపతికి లేఖ

నిర్భయ కేసులో క్షమాబిక్ష పెట్టుకున్న నేరస్థుడి అభ్యర్థనను తిరస్కరిస్తూ... కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, హత్యలపై స్పందించిన కాసేపేటికే ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది. పోక్సో చట్టంలో ఉరిశిక్ష పడ్డ నేరస్థులు క్షమాబిక్షకు అర్హులు కారని పేర్కోనడంతో పాటు క్షమాబిక్షలపై పున: సమీక్ష చేయాలని పార్లమెంట్‌కు రాష్ట్రపతి రాంనాథ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/340SM41

Related Posts:

0 comments:

Post a Comment