నిర్భయ కేసులో క్షమాబిక్ష పెట్టుకున్న నేరస్థుడి అభ్యర్థనను తిరస్కరిస్తూ... కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, హత్యలపై స్పందించిన కాసేపేటికే ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది. పోక్సో చట్టంలో ఉరిశిక్ష పడ్డ నేరస్థులు క్షమాబిక్షకు అర్హులు కారని పేర్కోనడంతో పాటు క్షమాబిక్షలపై పున: సమీక్ష చేయాలని పార్లమెంట్కు రాష్ట్రపతి రాంనాథ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/340SM41
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment