గాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్మెన్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్కు చెందిన మూడు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జకావూ కోస్ట్ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్ బందర్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sRy2i9
పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులు
Related Posts:
ఎక్కడా మద్యం దొరకట్లేదని... ఆల్కాహాల్ బదులు శానిటైజర్... ఏడుగురు మృతి...మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు. లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్కప… Read More
మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న పెద్దాయన పేరు మేకల కూర్మయ్య. వయస్సు 70 సంవత్సరాలు పైమాటే. మహబూబ్ నగర్ జిల్లా చిన్నమునగాల ఛద్ గ్రామానికి చెందిన గొర్… Read More
BELలో 268 ఇంజినీర్ ఉద్యోగాలు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ వేకెన్సీలను భర్తీ చే… Read More
Wife: హీరోయిన్ కు లక్స్ సోపు, నాకు రిన్ సోప్, నా మొగుడు చీటర్, ఊరంతా సంసారాలే ?, ఎస్ఐ భార్య !చెన్నై: నా మొగుడు పోలీసు అధికారి కావడంతో అతని పోలీసు యూనీఫామ్, ఆయన అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని జల్సా చేస్తున్నాడని నేను కేసు పె… Read More
ఢిల్లీ లాక్డౌన్: షాకిచ్చిన కేజ్రీవాల్: ఉన్నట్టుండి కీలక ప్రకటన..పొడిగింపున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉంటోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో లాక్డౌన్ అమల్లోకి వచ్చ… Read More
0 comments:
Post a Comment