గాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్మెన్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్కు చెందిన మూడు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జకావూ కోస్ట్ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్ బందర్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sRy2i9
పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులు
Related Posts:
6.7 తీవ్రతతో పసిఫిక్ మహాసముద్రంలో పెనుభూకంపం: నేపాల్లోనూఖాట్మండు: పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ అమెరికా ఆగ్నేయ దిశగా తూర్పు పసిఫిక్ మహాసము… Read More
Khiladi: గ్రేటర్ లో మేడమ్ గ్రేట్ స్కెచ్, త్రీ బెడ్ రూమ్, త్రీ ఇడియట్స్, ఏటైపులో అయినా ఓకే, డీల్ !నోయిడా/హైదరాబాద్/ చెన్నై: సరికొత్త టెక్నాలజీతో అనేక మంది అనేక వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని వ్యాపారాలకు టెక్నాలజీ ఇప్పుడు మెయిన్ ఫిల్లర్ అయ్యింది. సో… Read More
ప్రతికూల వాతారణం తొలగి శ్రేయస్సు కలగడానికి శాస్త్ర పరిహారాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కర్ణాటకలో 17 రోజుల్లో 6,790 మంది మృతి: ఒక్క బెంగళూరులోనే 10 వేలమంది: మరణాల్లో రెండోస్థానంబెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. కర్ణాటకలో మాత్రం అదుపులోకి రావట్లేద… Read More
Biological E: జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్పై హైదరాబాదీ ఫార్మా కంపెనీ వర్కవుట్హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మరో టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రఖ్య… Read More
0 comments:
Post a Comment