Friday, December 6, 2019

disha rape encounter:సీపీ సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు, అమ్మాయిల కన్నీళ్లు !

హైదరాబాద్: దిశను ఎక్కడైతే దారుణంగా చంపేశారో అక్కడే ఆ కేసులోని నలుగురు దర్మార్గులను అంతమొందించారు సైబరాబాద్ పోలీసులు. శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా తెలంగాణలోని సైబరాబాద్ పోలీసుల పేరే వినిపిస్తోంది. సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంతో కామాంధులు తప్పు చెయ్యాలంటే మరోసారి ఆలోచిస్తారని నేడు కాలేజ్ అమ్మాయిలు, యువత అంటోంది. వెటర్నటీ డాక్టర్ దిశను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RsazOE

0 comments:

Post a Comment