హైదరాబాద్ : ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబందించి విచారణను ఎన్ఐఎ సంస్థకు అప్పగించడాన్ని పలువురు వైసీపి నేతలు స్వాగతిస్తున్నారు. వైఎస్.ఉగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, జగన్ అభిమాని అని దర్యాప్తు ఏ కోణంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8lFtb
అది కోడి కత్తి డ్రామా కాదు.. నారా వారి కత్తి డ్రామా అని త్వరలో తెలుస్తుందన్న వైసీపి మాజీ ఎంపీ
Related Posts:
సలాం స్పైడర్ మ్యాన్: చెత్తను తొలగించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న సాలీడు మనిషిఇండోనేషియా: గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మహాబలిపురం సందర్శన సందర్భంగా బీచ్లో చెత్తను ఏరిపారేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ చెత్త తీస్తున్న వీడ… Read More
తలపై చేతులు పెట్టుకుని.. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీపై నితీశ్ కుమార్ రియాక్షన్ ఇదీ..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ … Read More
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ఖరారు... భారీగా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వంవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన … Read More
హత్యా? ఆత్మహత్యా?: మాజీ సీఎం కుమారుడు లండన్లో శవమై కనిపించాడు!ఈటానగర్: యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కుమారు… Read More
అరవింద్ కేజ్రీవాల్కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాం… Read More
0 comments:
Post a Comment