హైదరాబాద్ : ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబందించి విచారణను ఎన్ఐఎ సంస్థకు అప్పగించడాన్ని పలువురు వైసీపి నేతలు స్వాగతిస్తున్నారు. వైఎస్.ఉగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, జగన్ అభిమాని అని దర్యాప్తు ఏ కోణంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8lFtb
అది కోడి కత్తి డ్రామా కాదు.. నారా వారి కత్తి డ్రామా అని త్వరలో తెలుస్తుందన్న వైసీపి మాజీ ఎంపీ
Related Posts:
ఐఆర్సీటీసీలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూఐఆర్సీటీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్… Read More
సీన్ రివర్స్: ఇప్పుడు స్మగ్లర్లు గోసంరక్షకులను కాలుస్తున్నారు..అక్కడ జరిగింది అదే..!హర్యానా: ఇప్పటి వరకు గోవులను తరలిస్తున్న వారిని గోసంరక్షకులు దాడి చేసి చంపేసిన ఘటనలను చూశాం. అయితే హర్యానాలో ఇందుకు భిన్నంగా జరిగింది. గోవులను స్మగ్లి… Read More
సభకు సమస్కారం.. నన్ను టార్గెట్ చేయకండి..! అద్మక్ష పదవిపై తేల్చేసిన ప్రియాంక..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రమ్మంటుంటే తాను మాత్రం రానురాను అంటోంది ఇందిరా వారసురాలు. పార్టీ … Read More
పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే,ఊచలు లెక్కపెడతావ్... హిందూ జొమాటో వినియోగారుడికి పోలీసుల హెచ్చరికజోమాటో ఫుడ్ ఆర్డర్ తెచ్చిన డెలివరి బాయ్ హిందువు కాదంటూ వెనక్కి పంపిన వినియోగదారుడికి భోపాల్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటీ పోస్టులు పెట్టి ,… Read More
ఇంటింటికీ 10 లక్షలు.. చింతమడక స్కీమ్.. భట్టి డిమాండ్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తన సొంతూరు చింతమడకకు ఏ ముహుర్తాన వరాల జల్లు కురిపించారో గానీ విపక్ష నేతలకు మాత్రం ఫుల్లుగా పని దొరికినట్లైంది. చింతమడకలో ఇంట… Read More
0 comments:
Post a Comment