ఢిల్లీ : 2వేల రూపాయల నోట్లు క్రమేణా రద్దవుతాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. 2వేల రూపాయల నోట్ల ముద్రణ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. నోట్ల ముద్రణ క్రమంగా తగ్గుతూ.. కనిపించకుండా పోతాయనే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. 2వేల రూపాయల నోట్లు దాదాపు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BZ8rVo
2000 నోట్లు పుష్కలం.. రద్దు చేసే యోచన లేదు..!
Related Posts:
B.ED చేశారా.. అయితే ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పూర్తి వివరాలు..!!ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీలో పలు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ గ్రేడ్-II,టీజీటీ … Read More
పరీక్ష పాసవ్వాలంటే ఆ పని చెయ్యాలన్న ప్రిన్సిపాల్ .. వేధింపులపై గిరిజన విద్యార్థిని ఫిర్యాదుమహిళలు,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా నిత్యం మహిళలు, బాలికల మీద లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైంగిక దాడులకు… Read More
వైసీపీ సర్కార్ కు కొండపల్లిలో చిక్కిన ఉమ-పోలవరం, పట్టిసీమలో కుదరక-కక్షసాధింపేనా ?టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత వైసీపీ మండిపడే నేతల్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉండగా చంద్రబాబు ప్రభుత్వం… Read More
భారీ వినాయకుడి విగ్రహాం: రైతు పొలంలో.. తండోపతండాలుగా వస్తోన్న జనంవచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వ… Read More
నిత్యం చిగురిస్తూ ఉండేదే స్నేహం.!కేరింతలతో స్నేహితుల రోజును జరుపుకుంటున్న యువత.!హైదరాబాద్ : అరమరికలు లేనిది.. అపురూపమైనది.. అద్బుతమైనది.. అమూల్యమైనది.. అమోఘమైనది..అన్యోన్యమైనది..అద్వితీయమైనది.. ఆఖరిక్షణం వరకు నిలిచేది స్నేహం ఒక్కట… Read More
0 comments:
Post a Comment