ఢిల్లీ : 2వేల రూపాయల నోట్లు క్రమేణా రద్దవుతాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. 2వేల రూపాయల నోట్ల ముద్రణ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. నోట్ల ముద్రణ క్రమంగా తగ్గుతూ.. కనిపించకుండా పోతాయనే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. 2వేల రూపాయల నోట్లు దాదాపు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BZ8rVo
2000 నోట్లు పుష్కలం.. రద్దు చేసే యోచన లేదు..!
Related Posts:
రోజురోజుకీ ఘోరంగా పడిపోతున్న చికెన్ ధరలు ..కేజీ రూ. 60.. రీజన్ ఇదేతెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్… Read More
కామారెడ్డి : నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి మహిళ.. ఆ వివాదమే కారణం..కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జందగపల్లిలో దారుణం జరిగింది. ఓ భూ వివాదానికి సంబంధించి ఓ దంపతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మా… Read More
హామీల పట్ల నేతలను అంగీ పట్టి నిలదీయండి..! పట్నం గోస కార్యక్రమంలో ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్..!!హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాస్త విరామం దొరికిన వెంటనే మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టారు. తెలంగాణ లో ప్రజా సమస్యలపై పోర… Read More
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్ర… Read More
కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు, తిరుపతిలో కూడాహైదరాబాద్: హైదరాబాద్ మెట్రో తొలి దశ పూర్తి కావడంతో ఇప్పుడు రెండో దశపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజ… Read More
0 comments:
Post a Comment