హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ తొలి ప్రహసనం ముగింపు దశకు చేరుకుంది. గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపితే ఇక తొలి ప్రమాణ స్వీకార ఘట్టం, శాసన సభ స్పీకర్ ఎంపిక, ప్రతిపక్ష నేత ఎన్నిక అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఇక కార్యక్రమాలు ఎన్నిరోజులు నిర్వహించాలి అనే దానిపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T44C8K
ఇక విక్రమార్కుడు ప్రతిపక్ష నాయకుడు..! ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!
Related Posts:
కరోనా రిలీఫ్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక నిర్ణయం, లిమోసైన్ కొనుగోలుకు ‘నో’న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాదిపాటు 30 శాతం తగ్గించుకున్నారు. … Read More
ఏపీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కేంద్ర ప్యాకేజీ పై స్పష్టత రావాల్సి ఉంది : మంత్రి గౌతమ్ రెడ్డికేంద్రం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని రాష్ట్రాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి . అయితే ఇంకా ఈ ప్యాకేజీతో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగే ప్రయోజనం ఏమిట… Read More
రైతులకు పండగ: రైతు భరోసా కింద నగదు బదిలీ చేయనున్న జగన్ సర్కార్అమరావతి: ఏపీలో రైతులకు శుక్రవారం పండగ రోజు కానుంది. ఏపీ ప్రభుత్వం 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద జమచ… Read More
11 గంటలుగా చిరుత కోసం గాలింపు, బుద్వేల్ ఫాం హౌస్ సమీపంలో హై టెన్షన్, ఎరగా మేకలు..హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఫారెస్ట్లోకి వెళ్లింది. 11 గంటలు గడిచినా.. దాని ఆఛూకీ… Read More
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలుప్రకాశం: జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభ… Read More
0 comments:
Post a Comment