రాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు . ఇక వారిని అణచివెయ్యటానికి రాజధానిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మోహరించిన పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దాడులు చేస్తున్నా, మహిళలు అని కూడా చూడకుండా అరెస్ట్ లు చేస్తున్నా పోరాటం మాత్రం కొనసాగిస్తున్నారు మహిళలు. ఇక రాజధాని ప్రజల పోరాటం నేపధ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FHFzDn
Saturday, January 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment