Sunday, January 6, 2019

'ఈ దెబ్బకు చంద్రబాబుకు మళ్లీ అదే భవిష్యత్తు, వచ్చే ఎన్నికల్లో రెండే సీట్లు'

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా కార్యకర్తల పట్ల ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. చదవండి: తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C1jg9w

Related Posts:

0 comments:

Post a Comment