ఏపిలో ఒక వైపు జన్మభూమి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇప్పుడు ఇదే విషయం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ఈ సారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేరుగా ఏపిలో చంద్రబాబు.. లోకేష్ ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TvjVqI
జన్మభూమి వేళ ఢిల్లీ టూర్ : చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక..!
Related Posts:
ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలుఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వ… Read More
మమతా బెనర్జీ! మీకు చేతకాకుంటే కేంద్రాన్ని అభ్యర్థించు: గవర్నర్ తీవ్రస్థాయి విమర్శలుకోల్కతా: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ తీవ్రస్థాయిల… Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 20లక్షలు దాటగా, కోలుకున్నవాళ్లు 5లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు… Read More
Coronavirus Lockdown: నిన్న ఢిల్లీ తబ్లీగ్ జమాత్, నేడు కేరళ చర్చిలో ప్రార్థనలు, కేసు !తిరువనంతపురం: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసినా కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కాకపోవడంతో రెం… Read More
నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం..! వలస కూలీల సహాయంపై టీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నేతలు..!!హైదరాబాద్ : గులాబీ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా… Read More
0 comments:
Post a Comment