Sunday, May 17, 2020

హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్‌కు తరలింపు..

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి ఆగట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ బ్యాంకులను కూడా తాకింది. పురానా పూల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో డబ్బులు విత్ డ్రా చేసుకున్నవారిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎస్‌బీఐలోని 11 మంది సిబ్బందిని క్వారెంటైన్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yVepJv

Related Posts:

0 comments:

Post a Comment