హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఆగట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ బ్యాంకులను కూడా తాకింది. పురానా పూల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డబ్బులు విత్ డ్రా చేసుకున్నవారిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎస్బీఐలోని 11 మంది సిబ్బందిని క్వారెంటైన్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yVepJv
హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్కు తరలింపు..
Related Posts:
ఫరూక్ అబ్దుల్లా వర్సెస్ పండిట్స్ : జ్యేష్టాదేవి దర్శనానికి యత్నం, అడ్డుకున్న పండిట్లు ...శ్రీనగర్ : జ్యేష్ఠాదేవిని దర్శించుకుంటానని సవాల్ చేసిన జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆలయంలోకి వెళ్లేందుకు ప్ర… Read More
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్లో లేవనెత్తాల్స… Read More
ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్: చంద్రబాబుకే కాదు: కేసీఆర్కు జగన్ షాక్: సమాధానం చెప్పుకోవాల్సిందేనా..!ఏపీ అసెంబ్లీలో చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఓ స్పష్టత ఇచ్చారు . గతంలోనూ ఇదే విధానం అనుసరిస్తున్… Read More
దీర్ఘకాల సెలవుల్లో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు: కారణాలేంటీ? కేంద్ర సర్వీసులకు వెళ్తాఅమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయనపై కేంద్ర ఎన్నిక… Read More
ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరు మారిపోయింది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్ర… Read More
0 comments:
Post a Comment