Monday, January 7, 2019

అమిత్ షాదే బాధ్యత, అధ్యక్షుడిగా శివరాజ్, మోడీ మేజిక్ పని చేయదు: బీజేపీ నేత షాకింగ్

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బాధ్యత వహించాలని ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సంఘ్ ప్రియ గౌతమ్ అన్నారు. అలాగే, వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్ పని చేయలేదని చెప్పారు. వచ్చే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CUwmH5

Related Posts:

0 comments:

Post a Comment