ఖమ్మం: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కాగా, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో) శనివారం సాయంత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g33opW
బలంగా వీచిన ఈదురు గాలులు: కొట్టుకుపోయిన బస్సు(వీడియో)
Related Posts:
గాంధీ జయంతిన మద్యం అమ్మకాలు, సీఎం తీరు ఎవరికి అర్థం కావడం లేదన్న చంద్రబాబుజాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎలాంటీ సందే… Read More
నిజాం ఆస్తులపై యూకే కోర్టు సంచలన తీర్పు.. లండన్ బ్యాంకులోని డబ్బు ఎవరికంటేహైదరాబాదు ఏడవ నిజాం రాజు, లండన్ బ్యాంకులో 1948లో వేసిన 1 మిలియన్ పౌండ్లు డబ్బులు ఎవరికి చెందుతుందో అనేదానిపై గత కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. … Read More
వర్లి ఎలా ఉంది !!! శివసేన అభ్యర్థి ఆదిత్య పేరుతో పోస్టర్లు..మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమకు మరోసారి అధికారం కట్టబెట్టాలని బీజేపీ-శివసేన, ఐదేళ్లలో వ… Read More
ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో సోమవారం రాత్రి జరిగిన ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఎస్ఆర్సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్(56) హ… Read More
ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. … Read More
0 comments:
Post a Comment