గతేడాది డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుబోద్ కుమార్ కుటుంబానికి అంతకుముందు పరిహారంగా అందజేసిన రూ.50 లక్షలకు ఇది అదనం అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. బులంద్ షహర్లో గోవు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0mg3
చేయూత: బులంద్షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయం
Related Posts:
కాకా స్టైలే వేరుగా.. సొంత గూటి నేతలకు ఫిట్టింగ్ పెట్టారుగా..!హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. క… Read More
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి..లోక్సభ ప్యానెల్ స్పీకర్గా యువనేతన్యూఢిల్లీ: లోక్సభ ప్యానెల్ స్పీకర్గా వైసీపీ లోక్సభా పక్షనేత మిథున్ రెడ్డిని నియమించారు స్పీకర్ ఓంబిర్లా. ఈ మేరకు లోక్సభ స్పీకర్ కార్యాలయంఓ ప్రకట… Read More
ఆడవాళ్లకు ఆడవాళ్లు...! మగవాళ్లకు మగవాళ్లు ...! ఇప్పుడు ఇదే ట్రెండ్...అడవాళ్లకు అడవాళ్లు, మగవాళ్లకు మగవాళ్లు, ఇపుడు ఇదే ట్రెండ్...నడుస్తోంది.... వారం రోజుల క్రితమే రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయి పెళ్లాయిన మరునాడే...మరో అమ… Read More
ట్రంప్ చిలిపి చేష్టలు..! ఏకంగా జీ20 సదస్సులో పరాచకం..!!ఒసాకా/హైదరాబాద్: ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా సమాయాన్ని బట్టి కొన్ని సార్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటాం. అది మనిషి సహజ గుణం. ఎదుటి వాళ్లను ఆటపట్టించడానికి… Read More
చంద్రబాబు ఓదార్పు యాత్ర: 5 లక్షల ఆర్దిక సాయం: జగన్ పాలనే లక్ష్యంగా....!నాడు వైసీపీ అధినేత తన తండ్రి కోసం మరణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మరనించిన కార్యకర్తల కోసం పరా… Read More
0 comments:
Post a Comment