కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నగారాకు దాదాపు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపికి సంబంధించి తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఏపిలోని రాజకీయ పార్టీల అధినేతలు పూర్తిగా ఎన్నికల వ్యవహారాల మీదే దృష్టి కేంద్రీకరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hl0fVs
కౌంట్ డౌన్ స్టార్ట్: మార్చి లో షెడ్యూల్: తొలి విడతలోనే ఏపి ఎన్నికలు..పార్టీల వ్యూహాలు..!
Related Posts:
ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు ముంచె… Read More
వైఎస్ వివేకా హత్య కేసు అప్డేట్- పులివెందుల చెప్పుల డీలర్ల చుట్టూ సీబీఐ దర్యాప్తు..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండోదశ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు స్ధానికులను విచారించడంతో పాటు వివ… Read More
60లక్షలకు చేరువగా..ఇండియాలో కరోనా కేసులు..అయినా రికవరీలో మనమే నంబర్ వన్భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . తాజాగా 60 లక్షలకు చేరువగా కరోనా కేసులతో ఇండియా ఉంది . ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్ప… Read More
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!చెన్నై/ మదురై: కొవ్వు కరిగించడానికి జిమ్ కు వెళ్లిన భార్య జిమ్ మాస్టర్ రోజూ మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ భర్తకు రాత్రి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టి ఎస… Read More
ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్పీపీ - మణిపూర్లో మళ్లీ హైడ్రామాఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో నెలన్నర తర్వాత మళ్లీ పొలిటికల్ హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తలపెట్టిన కేబినెట్ ప్రక్షాళన.. భారతీయ జనతా … Read More
0 comments:
Post a Comment