ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్ మహా సంగమ్ విజయ్ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆదివారం జరగనున్న ఈ ర్యాలీలో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఆ పార్టీ నాయకులు ఐదువేల కిలోల కిచిడీ వండుతున్నారు. దీనిని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M15lVD
భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!
Related Posts:
పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలన… Read More
వైసిపిలోకి బ్రహ్మానందరెడ్డి..నంద్యాల ఎంపీగా : కర్నూలు జిల్లా నేతల క్యూ : సినీ రంగ కళకారులు..!ఎన్నికల వేళ వైసిపిలోకి చేరికల సందడి పెరిగింది. ఈ ఒక్క రోజు పలువురు రాజకీయ ప్రముఖులు..సినీ రంగానికి చెందిన కళాకారులు వైసిపి లో చేరారు. మాజీ ఎమ్మ… Read More
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ … Read More
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయ… Read More
రానున్న ఆరు సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు !హైదరాబాద్ : నిరుద్యోగ యువత గుడ్ న్యూస్. దేశంలో అమలవుతోన్న సంస్కరణలు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. 2025 నా… Read More
0 comments:
Post a Comment