Saturday, June 6, 2020

అమూల్ వర్సెస్ ట్విటర్: చైనాపై పోస్టు.. ఖాతాను డీయాక్టివేట్ చేసిన ట్విటర్..ఏం జరిగిందంటే..?

న్యూఢిల్లీ: భారత్ - చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ చైనాను ఉటంకిస్తూ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అయితే పోస్టుపై ట్విటర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుకుంది. అంతేకాదు అమూల్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. అనంతరం కొన్ని గంటల తర్వాత తిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zdvuOW

Related Posts:

0 comments:

Post a Comment