హైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఇటీవలే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FUKLWG
Tuesday, January 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment