హైదరాబాద్/అమరావతి: ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు. తమ పార్టీకి కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభేదాలు లేవని చెప్పారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు. అవినీతి రాజకీయ నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CGxvAI
హిందూపురంలో బాలకృష్ణపై మహిళా టీవీ యాంకర్ పోటీ: కేఏ పాల్, పవన్-కేటీఆర్-జగన్లకు రూ.2 కోట్ల ఆఫర్
Related Posts:
పదవి పోతుందని తెలిసినా జగన్ విశాఖ వెళ్లారా ? పీవీపీ ట్వీట్ సంచలనం- గతంలో ఎన్టీఆర్ కు ఏమైంది ?రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. ప్రతీ రాజకీయ నేతా ప్రతీ విషయంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ విజయాలకు ఈ సెంటిమెంట్లే క… Read More
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య: కరోనాతో పోయాడంటూ నమ్మించే యత్నంన్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించా… Read More
ఐటీ దిగ్గజ సంస్థ విప్రోలో భారీ రిక్రూట్మెంట్..ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్, డెవలపర్, ప్రాజెక్ట్ లీడ్, అడ్మినిస్ట… Read More
may 10, 2020:మదర్స్ డే చరిత్ర ఏంటీ, మే నెల రెండో ఆదివారమే ఎందుకు..?అమ్మ.. ప్రేమకు ప్రతీరూపం, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడూ పిల్లల గురించే ధ్యాస.. వారి ఉన్నతి కోసం ఆలుపెరగకుండా శ్రమించేది తల్లి ఒక్కరే. కనిపిం… Read More
అన్ని రాష్ట్రాలకు సీఎం లు ఉన్నా ఏపీకి మాత్రమే మనసున్న సీఎం : జగన్ కు ఎమ్మెల్యే రోజా కితాబువిశాఖపట్టణం మహా నగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికి 12 మంది మృతి చె… Read More
0 comments:
Post a Comment