Wednesday, March 11, 2020

కర్నాటక కొత్త పీసీసీ చీఫ్‌గా మాజీ మంత్రి డీకే శివకుమార్ నియామకం

బెంగళూరు: కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గంకు చెందినవారు. ఆర్థికంగా అత్యంత బలమైన వ్యక్తి. 2018లో కర్నాటక ఎన్నికలు ముగియగానే జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు కర్నాటక కాంగ్రెస్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAcJWS

0 comments:

Post a Comment