Wednesday, January 23, 2019

ఏపీలో బెంగాల్ త‌ర‌హా ర్యాలీ..! హాజ‌ర‌వ్వాల్సిందిగా కేసీఆర్ కు చంద్రబాబు బ‌హిరంగ లేఖాస్త్రం..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీలు ఎత్తుల పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ పార్టీ ఏ ప్ర‌ణాళిక ర‌చించినా లక్ష్యం మాత్రం ఒక్క‌టే..! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని. అందుకోసం అదికార టీడిపి పార్టీనుండి మొద‌లు కొని ఏపీలోని అన్ని పార్టీలు ప‌క్కాగా త‌మ వ్యూహాన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RL1DW8

Related Posts:

0 comments:

Post a Comment