బెంగళూరు: మనదేశంలోనూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/339Xygr
Wednesday, March 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment