Wednesday, March 11, 2020

దేశంలో తొలి కరోనా మరణం ఈ రాష్ట్రంలోనే!: 62కు చేరిన కరోనా బాధితులు

బెంగళూరు: మనదేశంలోనూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/339Xygr

Related Posts:

0 comments:

Post a Comment