అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇచ్చేకే జనసేన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CjD9Zx
'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
Related Posts:
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగ… Read More
పల్లకీలో పెద్ద సారూ.. రోడ్డు పనులు పరిశీలించేందుకు వస్తే.. ఆపూర్వ స్వాగతం ....ఐజ్వాల్ : పెళ్లి సమయంలో వధువును పల్లకీలో తీసుకొస్తుంటారు. ఇదీ సనాతన సాంప్రదాయం కూడా. కానీ అధికారులను పల్లకీలో తీసుకెళ్లడం మాత్రం అరుదు. అలాంటి ఘటనే మి… Read More
420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధంఅమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎ… Read More
భారత్కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలుభారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫై… Read More
తెలంగాణ రాష్ట్రం ఓ ప్రమాదకర వ్యక్తి చేతిలో ఉంది..! కేసీఆర్ పై మండిపడ్డ సీఎల్పీ నేత భట్టి..!!హైదరాబాద్: తెలంగాణలో పాలన ఎప్పుడో పడకేసిందని, రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందక అనేక సమస్యలకు గురౌతున్న ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదని కాంగ్రె… Read More
0 comments:
Post a Comment