అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇచ్చేకే జనసేన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CjD9Zx
'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
Related Posts:
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోస… Read More
నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశంమరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్ఛేంజ… Read More
ఏపి భారతదేశంలో భాగం కాదా : హమీలు అమలు చేయాలి : దీక్షకు మన్మోహన్-రాహుల్-ఫరూక్ మద్దతు..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రారంభించిన దీక్షకు మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమ… Read More
నేడే జగన్ అనంతపూర్ పర్యటన..! ఎన్నికల సమర శంఖారావానికి శ్రీకారం..!!అనంతపురం/ హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో బహిరంగ సభల సీజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. జనసైన అధినేత పవన్ కళ్యాణ్, ఏపి సీయం చంద్రబాబు, బీజేపి… Read More
రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు, అడ్వాన్స్ రూ. 5 కోట్లు, బీజేపీ బంఫర్ ఆఫర్, జేడీఎస్ ఎమ్మెల్యే బాంబు!బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆపరేషన్ కమల చేపట్టిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామన… Read More
0 comments:
Post a Comment