Friday, August 30, 2019

420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధం

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని తప్పులను ఎత్తి చూపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ అటాక్ దిగుతున్నారు. తాజాగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఇలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34mFGPU

Related Posts:

0 comments:

Post a Comment