భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbymSg
భారత్కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు
Related Posts:
పెళ్లయిన మరుసటి రోజే వధువు కిడ్నాప్.. గ్యాంగ్రేప్: అత్యంత పాశవికంగా.. !లక్నో: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పరాకాష్ఠగా చెప్పుకొనే ఉదంతం ఇది. పెళ్లయిన మరుసటి రోజే ఓ వధువును కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్… Read More
సీఏఏపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాలో హిందువులు సేఫ్.. మోడీ ఏం చేస్తున్నారో అర్థంకావట్లేదు..బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ లో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి వచ్చిన హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్ మతస్తులకు పౌరస… Read More
వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిన మసీదు: పెళ్లి బాజాలు..మేళతాళాలు: ఒక్కటైన హిందూ జంట..!తిరువనంతపురం: ముస్లింల ప్రార్థనా స్థలం మసీదుకు సమీపంలో సాధారణంగా పెళ్లి బాజాలు మోగవు. మేళతాళాలు, తప్పెట్ల మోతలతో వెళ్లే ఊరేగింపులు కూడా.. మసీదు మీదుగా… Read More
సీఏఏ అమలును ఆపలేవు: రాష్ట్రాల తీర్మానాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యాణించారు. సీఏఏ… Read More
''బూతు సినిమాలు చూసేందుకే అక్కడ ఇంటర్నెట్..''జమ్మూకశ్మీర్లో గతేడాది ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరిస్తున్న… Read More
0 comments:
Post a Comment