Thursday, August 29, 2019

భారత్‌కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు

భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్‌తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbymSg

Related Posts:

0 comments:

Post a Comment