భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbymSg
భారత్కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు
Related Posts:
ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ … Read More
రష్యా రాజ్యాంగ సవరణలకు భారీ మద్దతు... పుతిన్ 2036 దాకా అధికారంలో కొనసాగవచ్చురష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకూ అధికారంలో కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇందుకు వీలు కల్పించే వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణలకు రష్… Read More
ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిల… Read More
ఆరేళ్ల చిన్నారిపై ఉన్మాదం, సర్జికల్ కత్తితో గొంతుకోసి.. హత్య, రక్తపుమడుగులో..అతనో ఉన్మాది.. మంచి లేదు, మానవత్వం కూడా లేదు. పెద్దలపై పగను పసిపాపపై తీర్చుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మేడ్చల్ జిల… Read More
కోర్టు తీర్పులపై స్పీకర్ తమ్మినేని సీరియస్- బాధతోనే తీర్పులు గౌరవిస్తున్నాం- ఇక ఎన్నికలు ఎందుకు ?ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల… Read More
0 comments:
Post a Comment