Tuesday, January 29, 2019

జనసేన ప్రచార రథాలు సిద్ధం.. రోజుకు 170 గ్రామాల్లో క్యాంపెయిన్

మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, వైసీపీల్లో జంపింగ్ లు కొనసాగుతుంటే.. జనసేన మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రచారపర్వానికి తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ ముమ్మరం చేయడానికి సన్నద్ధమైంది. ప్రతిరోజు 170 గ్రామాల్లో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు ప్రచార రథాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MFkE6m

Related Posts:

0 comments:

Post a Comment