తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం లేదని... ఏదో టైమ్ పాస్ చేస్తూ గడిపేస్తున్నారని విమర్శించారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని... తాము అధికారంలోకి వచ్చాక మొదట ఉద్యోగుల ప్రమోషన్ల పైనే దృష్టి సారిస్తామని అన్నారు. ఉద్యోగుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oaYoDA
ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్కు బండి సంజయ్ శాపనార్థాలు...
Related Posts:
ముందుకు రాని బీజేపీ కూటమి: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఎల్జీ తమిళిసై కేంద్రానికి లేఖపాండిచ్చేరి: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తిమిళిస… Read More
రాజమండ్రి పాస్టర్: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణిరాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మిం… Read More
మున్సిపోల్స్ కంటే ముందే పరిషత్ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్-అసలు రీజన్ ఇదేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్… Read More
విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తేనట: సోము ఏం చెబుతున్నారు?అమరావతి: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత… Read More
కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల న… Read More
0 comments:
Post a Comment