Sunday, January 3, 2021

దేవుడిలాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు: ఆ పనిలో లోకేష్: రామతీర్థం వెనుక ఆ ముగ్గురు: కొడాలి నాని

విజయవాడ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రామతీర్థం క్షేత్రాన్ని పర్యటించిన సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ పెద్దల నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. అది మరింత ఉధృతి దాల్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KU6B0k

Related Posts:

0 comments:

Post a Comment