Sunday, January 3, 2021

సంక్రాంతి వస్తానని చెప్పి.. జమ్మూకాశ్మీర్‌లో తెలుగు జవాను మృతి, కుటుంబంలో తీరని విషాదం

శ్రీనగర్/చిత్తూరు: మరో తెలుగు జవాను జమ్మూకాశ్మీర్‌లో అమరుడయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 ఏళ్లుగా భారత సైన్యంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో బాగంగా సరిహద్దులో శనివారం పహారా కాస్తుండగా.. చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర జవాన్లు అతడ్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEUrYF

Related Posts:

0 comments:

Post a Comment