న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్లోని మురాద్నగర్లో వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కంప్లెక్స్లోని గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరో 20 మందికిపైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38avRbA
ఘోర ప్రమాదం: పైకప్పు కుప్పకూలడంతో 21 మంది మృతి, శిథిలాల కింద మరికొందరు
Related Posts:
వరుసగా మూడో రోజు... ఏపీలో కొత్తగా 10వేల పైచిలుకు కరోనా కేసులు..ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040… Read More
వామ్మో! ఆ విమానం రెండు సార్లు లక్కీ - గంటల వ్యవధిలో తృటిలో ఎస్కేప్ - రాంచీ ఎయిర్ పోర్టులో..కేరళలోని కొజికోడ్ లో ఎయిర్ ఇండియా విమానం పెనువిషాదం చోటుచేసుకున్న తర్వాతి రోజే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గ… Read More
చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన డ్రాగ… Read More
ఉలిక్కిపడ్డ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం:9 మంది దుర్మరణంవిజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన… Read More
కూర్చొని పరిష్కరించుకుంటారా... కౌన్సిల్ లోనే తేల్చుకుంటారా... అందరి చూపు జగన్,కేసీఆర్ వైపే...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. … Read More
0 comments:
Post a Comment