న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్లోని మురాద్నగర్లో వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కంప్లెక్స్లోని గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరో 20 మందికిపైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38avRbA
ఘోర ప్రమాదం: పైకప్పు కుప్పకూలడంతో 21 మంది మృతి, శిథిలాల కింద మరికొందరు
Related Posts:
బాబోయ్ ఏంటిది: లేడీస్ హాస్టల్లో నక్కిన వ్యక్తి.. రోజంతా మంచం కిందే..!నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఓ విద్యార్థి ఒకరోజంతా అందులోనే గడిపాడు. విద్యార్థినుల సహకారంతోనే అతను కిటికీ … Read More
మరో దిగ్భ్రాంతికర ఘటన: మహిళా ట్రైనీ క్లర్క్లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు!గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు దుస్తులు విప్పించిన ఘటన మరువకముంద… Read More
సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మంద… Read More
అలర్ట్.. అలర్ట్... బ్యాంకులు వారం రోజులు బంద్, ఎప్పుడంటే, స్తంభించిపోనున్న లావాదేవీలు..వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జనాలు ఇబ్బంది పడుతోన్నారు. వేతన సవరణ కోసం సమ్మె చేస్తోన్న ఉద్యోగులు.. వచ్చే నెలలో కూడా మూడు రోజులు సమ్మె చేస్తా… Read More
వామ్మో.. సీరియల్ చూస్తుండగా పేలిన టీవీ.. భార్య మృతి. భర్త, కూతురి పరిస్థితి విషమం... ఎక్కడో తెలుసా..పండగ అని, ఫ్యామిలీతో ఉన్నామని.. కుటుంబం అంతా కలిసి టీవీ చూస్తున్నారా..? ఒక్కసారి వైర్ చెక్ చేసుకొండి. లూజ్ కనెక్షన్ ఉందేమో పరిశీలించండి. అంతా సవ్యంగా … Read More
0 comments:
Post a Comment