Tuesday, January 29, 2019

ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు కోల్పోయాను : అప్పుడు టిడిపి తిర‌స్క‌రించింది: పురంధేశ్వ‌రి ప్ర‌శ్న‌లివే..!

కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి త‌న పై టిడిపి చేస్తున్న ప్ర‌చారాన్ని ఖండించారు. త‌న కుటుంబం గురిం చి చేస్తున్న ప్ర‌చారం పై ఆవేద‌న తో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న కుమారుడితో క‌లిసి వైసిపి అధినేత జ‌గ‌న్ ను క‌లిసారు. వైసిపి తో క‌లిసి ప్ర‌యాణం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur0Wye

Related Posts:

0 comments:

Post a Comment