హుజురాబాద్ బై పోల్లో మాటల యుద్దం కంటిన్యూ అవుతుంది. మరికొన్ని రోజుల్లో పేదలకు దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ను పెంచి పెద్ది చేసింది సీఎం కేసీఆరేనని తెలిపారు. కానీ ఈటల మాత్రం తల్లి పాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fvg7yC
పెంచి పెద్ద చేస్తే.. ఈటల ఇలా చేశారు.. హరీశ్ రావు నిప్పులు
Related Posts:
అమ్మకానికి ఉద్యోగాలు..! అబాసు పాలవుతున్న జగన్ అవినీతి రహిత పాలనా సిద్దాంతం..!!అమరావతి/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే కొంత మంది పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నియ… Read More
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ పైపైకి.. జల్లుమంటున్న సామాన్యుడి గుండెఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో చమురు ధరలను పెంచాలని ఆయిల్ గ్యాస్ డెవలప్మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) విజ్ఞప్తి … Read More
500 మందు బాబులకు ఒకేరోజు శిక్ష... నాంపల్లి కోర్టు సిరియస్ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సాయంత్రం ఆరు గంటలకే తనిఖీలు చేసి … Read More
చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ.. తిరగబడ్డ మహిళలు.. చివరకు..!మెదక్ : రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఫాలో అవుతూ అదనుచూసి మహిళల గొలుసులు కొట్టేస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందిత… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: ఏపీలో మూడు ఎమ్మెల్సీలు...వైసీపీ నుండి ఆ ముగ్గురికి ఖరారు..!ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు..తెలంగాణలో ఒక్క స్థాన… Read More
0 comments:
Post a Comment