లఖిమ్ పూర్ ఖేరి ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. బాధ్యుడైన ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఆశీష్ మిశ్రాను విచారించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు లఖిమ్ పూర్లో ఉదయం నుంచి ఎంక్వైరీ చేశారు. 12 గంటల తర్వాత అరెస్ట్ చేశామని ప్రకటించారు. విచారణకు సహకరించకపోవడంతో.. అదుపులోకి తీసుకున్నామని వివరించారు. తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mH8Jr4
లఖీమ్ పూర్ ఇష్యూ: ఆశీష్ మిశ్రా అరెస్ట్.. 12 గంటల విచారణ తర్వాత
Related Posts:
నిమ్మగడ్డకు ఇంకో రెండు నెలలే: దెబ్బకు దెయ్యం: చంద్రబాబు స్లీపర్ సెల్స్: వైసీపీ ఎంపీఅమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థు… Read More
జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనాఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. నాలుగు విడతల ఎన్నికలకుగానూ ఆదివారంతో తొలి విడత నామినేషన్ల పర… Read More
పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకుగానూ ఆదివారం సాయం… Read More
పాటూరి రామయ్య : నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ, సెంటు స్థలం లేదు.. సొంత ఇల్లూ లేదుపాటూరి రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయనకు సెంటుస్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన ప… Read More
చంద్రబాబు అమరావతి కాడె వదిలేసినట్టేనా? టీడీపీ వైఖరి పట్ల అనుమానాలు: తాత్కాలికమా?అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోన్న … Read More
0 comments:
Post a Comment