Saturday, September 18, 2021

CSK vs MI: బిగ్ బ్యాంగ్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే: సన్..రైజ్ అయ్యేనా?

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోన్నాయి. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ బ్యాలెన్స్ టోర్నమెంట్ ముగియనుంది. సాయంత్రం 7:30 గంటలకు మలిదశ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, వైఎస్ కేప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ తలపడబోతోన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AnjRzj

Related Posts:

0 comments:

Post a Comment