అమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్టీలోకి పలువురు ప్రముఖులు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, గతంలో అబ్దుల్ కలాం సలహాదారుగా సేవలు అందించిన పొన్ రాజ్ను జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQjA0r
Saturday, February 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment