అమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్టీలోకి పలువురు ప్రముఖులు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, గతంలో అబ్దుల్ కలాం సలహాదారుగా సేవలు అందించిన పొన్ రాజ్ను జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQjA0r
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులు
Related Posts:
దారుణం : బైక్పై వచ్చి డాక్టర్ను కాల్చి చంపిన దుండగులు..కర్నాల్ : హర్యానాలో దారుణం జరిగింది. కారులో మార్కెట్కు వెళ్తున్న డాక్టర్పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయప… Read More
డ్యామ్ గండికి కారణమైన పీతలను అరెస్ట్ చేయండి...! ఎన్సీపీమహారాష్ట్ర మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తివారి డ్యామ్కు కారణమైన పీతాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే… Read More
రసవత్తరంగా కర్ణాటక రాజకీయం... సాయంత్రం కల్లా తేల్చుతానంటున్న యడ్యూరప్ప..?కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకన పడింది. కాంగ్రెస్ ,జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేలు 13 మంది శనివారం రాజీనామ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజ… Read More
ఆ ఇంటిని ఖాళీ చేయడం నైతిక బాధ్యత.. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా : ఆర్కేఅమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తిని అప్పగిం… Read More
రెండు సంవత్సరాల్లోనే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డివిజయవాడ: రానున్న రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ మార్పులు చేటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ… Read More
0 comments:
Post a Comment