Thursday, March 21, 2019

పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్

ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గురైన బీజేపీ అధికార వెబ్ సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ వెబ్ సైట్ ను హ్యాకింగ్ నుంచి రక్షించుకోలేని వారు దేశాన్ని ఎలా కాపాడుతారని ఎద్దేవా చేస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ycjrcj

Related Posts:

0 comments:

Post a Comment