Saturday, September 18, 2021

డెంగ్యూ వ్యాప్తికి చెక్: మరణాలకూ అడ్డుకట్ట: సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన సైంటిస్ట్ డాక్టర్

లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడి.. కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో 3,34,17,390 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,26,32,222 కోలుకున్నారు. యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQezdb

Related Posts:

0 comments:

Post a Comment